పెబ్బేరు సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా

– 15 మందికి గాయాలు, 8 మంది పరిస్థితి విషమం వనపర్తి, ప్రజాతంత్ర, జూన్ 29: మంత్రాలయం నుంచి వనపర్తికి వస్తున్న ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సు సోమవారం ఉదయం పెబ్బేరు సమీపంలోని జాతీయ రహదారి (ఎన్ హెచ్-44)పై అదుపుతప్పి రోడ్డు మధ్యలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది ప్రయాణికులు గాయపడగా,…
