Tag #Rs1 crore compensation #for electricity employee’s family

విద్యుత్ ఉద్యోగి కుటుంబానికి రూ.కోటి పరిహారం

– అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 1 : విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి ప్రమాద బీమా చెక్కును అందజేసింది. ట్రాన్స్‌కో హుజూరాబాద్ 132/11 సబ్ స్టేషన్ పరిధిలో గ్రేడ్-2 ఉద్యోగిగా పనిచేస్తున్న శంకర్ రెడ్డి గతంలో విద్యుత్ షార్ట్…