ఫోన్ ట్యాపింగ్ను రాజకీయంగా వాడుకోలేదు

– సిట్ ముందు హాజరైన ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ – బీఆర్ఎస్పై ఆరోపణల్లో యూటర్న్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై28: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సోమవారం యూటర్న్ తీసుకున్నారు. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్పై ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన నేడు సిట్ ముందు విచారణకు హాజరై ఫోన్…
