Tag #Rs.3 crore insurance #provided #police families

పోలీసు కుటుంబాలకు రూ.3 కోట్ల బీమా అందజేత

– ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున చెక్కులు అందజేసిన డీజీపీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : విధి నిర్వహణలో వివిధ ప్రమాదాల్లో మృతిచెందిన పోలీసు సిబ్బందికి సంబంధించి వారి కుటుంబాలకు డిజిపి సి.వి.ఆనంద్ అండగా నిలిచారు. ముగ్గురు పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున మొత్తం రూ.3 కోట్లను సోమవారం తన కార్యాలయంలో…