మత్స్య సంపద అభివృద్ధికి రూ.123 కోట్లు

– కోయిల్ సాగర్ ప్రాజెక్టులో చేప పిల్లల విడుదల – దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధికి కృషి – మంత్రి వాకిటి శ్రీహరి మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: చేపల పెంపకం ద్వారా మత్స్యకారుల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నామని మత్య, పాడి, పశు సంవర్ధక యువజన సర్వీసులు ,క్రీడల శాఖ…
