బాబా అవతారంలో రౌడీ షీటర్
- వలపన్ని పట్టుకున్న పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14: హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు బాబా అవతారం ఎత్తిన రౌడీషీటర్ను పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్ జావేద్ అనే వ్యక్తి 2018లో సైఫాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని రౌడీషీటర్ హత్య చేశాడు. ఆపై పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. హత్యపై కేసు నమోదు…
