మొంథా తుఫాన్తో దెబ్బతిన్న రోడ్లు

– 334 ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి – మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30:మొంథా తుఫాను ప్రభావంతో ఆర్ అండ్బీ రోడ్లు 334 ప్రాంతాల్లో దెబ్బతిన్నాయని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. తమ శాఖ పూర్తి అప్రమత్తంగా ఉందని వెల్లడించారు. తుఫాన్ ప్రభావంపై అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్…
