ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం

– అదుపుతప్పి ముందున్న వాహనాలను ఢీకొన్న ట్రక్కు – మంటలు చెలరేగి 11మంది సజీవ దహనం లక్నో, ఏప్రిల్ 23 : ఉత్తర్ప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ట్రక్కు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టడంతో 11 మంది సజీవ దహనమయ్యారు. లసోడా ప్రాంతం వైపు వెళుతున్న ఓ ట్రక్కు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో అదుపుతప్పి…
