చిన్నారులపై పెరుగుతున్న అఘాయిత్యాలు

– రాష్ట్రంలో 16శాతం ఫోక్సో కేసులు నమోదు – ఆందోళన వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగాయి. ఆడ పిల్లల్ని కనాలంటే భయపడే పరిస్థితి రాష్ట్రంలో ఉందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ భవన్లో ఆమె…
