Tag #RI caught #by ACB #accepting bribe #Birpur Mandal

లంచం తీసుకుంటూ ఏసీబీకి  చిక్కిన ఆర్‌ఐ

‌కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : ‌బీర్‌ ‌పూర్‌ ‌మండల కేంద్రంలో ఏసీబీ డీఎస్పీ గట్ల మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీర్పూర్‌ ‌మండల తహసీల్దార్‌ ‌కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి నిర్వహించారు. ఓ బాధితురాలి నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటున్న గిరిధావర్‌(ఆర్‌) ‌రాహుల్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు…