చేయూత కొత్త పెన్షన్లపై పరిశీలన ప్రారంభం

– ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పారదర్శకంగా పరిశీలన – 25 లోపు వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5 : చేయూత సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్లు మంజూరు చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను గ్రామీణాభివృద్ధి శాఖ ప్రారంభించింది. దరఖాస్తుల స్వీకరణ…
