భూమిని నమ్ముకున్నపేదలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

ధరణి పోర్టల్తో సమస్యలు మరింత తీవ్రతరం వీలైనంత త్వరగా అమలులోకి భూ భారతి రెవెన్యూ ,హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : వీలైనంత త్వరగా భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకొస్తామని రెవెన్యూ ,హౌసింగ్ ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. క్షుణ్ణంగా, సమగ్రంగా పరిశీలించి చిన్న చిన్న…

