సంస్కరణల పితామహుడు పీవీ

నివాళులర్పించిన సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28: బహుభాషా కోవిదుడిగా, రచయితగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పీవీ నరసింహారావు దేశానికి ఎనలేని సేవలను అందించారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొనియాడారు. మాజీ ప్రధానమంత్రి, భారతరత్న పి.వి.నరసింహారావు జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు…
