Tag #Revanth wants #to turn lies #into the truth #Ramachandar

అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటున్న రేవంత్

– మెట్రో ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 17 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాbచందర్ రావు…