రెండున్నరేళ్లయినా రేవంత్కు పాలనపై పట్టు లేదు

– 30 నెలల్లోనే 24 సార్లు మేజర్ బదిలీలు – కుప్పకూలిన రియల్ ఎస్టేట్ రంగం – బంగ్లాదేశ్, రోహింగ్యాల ఓట్లు తొలగించాలి – బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 7: అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై కనీస పట్టు సాధించలేకపోయారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు,…
