ప్రభుత్వ భూములను పెద్దలకు దోచిపెడుతున్న రేవంత్

- భూదందాలో సీఎం కుటుంబీకులు, కాంగ్రెస్ ప్రముఖులు – కల్వకుంట్ల కవిత ఆరోపణలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6: రూ.లక్ష కోట్ల ప్రభుత్వ భూమిని రేవంత్ రెడ్డి సర్కార్ పెద్దలకు ధారాదత్తం చేస్తున్నదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్…
