Tag #Revanth ignores #promises made #for Nizamabad #MP Aravind

నిజామాబాద్‌కు పంగనామాలు

– ఇచ్చిన హామీలను పట్టించుకోని రేవంత్ – తలెత్తుకోలేకపోతున్న పీసీసీ చీఫ్ – ఎంపీ అరవింద్ విమర్శలు నిజామాబాద్, ప్రజాతంత్ర, మే 18: నిజామాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంగనామాలు పెట్టారని స్థానిక ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డు, భూగర్భ డైనేజీ హామీలు ఏమయ్యాయ‌న్నారు. ఈ హామీలు…