సాగునీటి సమస్య పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

-మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి – రాజీవ్గాంధీ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలన సూర్యాపేట, ప్రజాతంత్ర, జూన్ 20: కృష్ణా నది ఒడ్డున నివసిస్తున్నప్పటికీ సాగునీటి కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతులకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.…
