Tag Resolve water crisis issue

నీటి ఎద్దడి రాకుండా సాగునీరు అందించాలి

Thummala Nageshwar Rao

సబ్సిడీకి వ్యవసాయ పనిముట్లు అందించేందుకు చర్యలు   వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సాగునీరు అందించి రైతులకు బాసటగా నిలవాలని వ్యవసాయ శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని, రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలతో మంత్రి తుమ్మల నేరుగా మాట్లాడారు.  వ్యవసాయ యాంత్రీకరణ లో చిన్న, సన్న…