పీడీ యాక్ట్ అడ్వైజరీ బోర్డు కార్యాలయం మార్పు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3: ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్(పీడీ యాక్ట్) కింద కేసుల విచారణకు సంబంధించిన అడ్వైజరీ బోర్డు కార్యాలయాన్ని బేగంపేటలోని గ్రీన్ల్యాండ్స్ గెస్ట్హౌస్ నుంచి రాజ్భవన్ రోడ్లోని దిల్కుశా గెస్ట్హౌస్కు మార్చినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. పీడీ యాక్ట్కు సంబంధించిన అడ్వైజరీ బోర్డు కార్యాలయం ఇకపై దిల్కుశా గెస్ట్హౌస్లో కొనసాగుతుందని పేర్కొంది. పీడీ…
