నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్లకు ఊరట

న్యూదిల్లీ, డిసెంబర్ 16: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీలకు తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో వారితోపాటు మరో ఐదుగురిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన చార్జిషీట్ను పరిగణనలోకి తీసుకునేందుకు దిల్లీ కోర్టు మంగళవారం నిరాకరించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం లేదా పీఎంఎల్ఏ కింద ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదును…
