అజారుద్దీన్, కోదండ రామ్లకు ఊరట

– గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం ప్రతిపాదించిన అజారుద్దీన్, కోదండరాం అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్ అయింది. వారిద్దరి అభ్యర్థిత్వాలను ఆమోదిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సంతకం చేశారు. దీనిపై త్వరలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. గవర్నర్ కోటా…
