ప్రతీ కుటుంబ వివరాల నమోదు తప్పనిసరి

– జనగణనలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : జనగణన(సెన్సస్ 2027)లో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో ఉప ముఖ్య ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొని తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకున్నారు. సోమవారం ఉదయం ఖమ్మంలో ప్రజాభవన్ క్యాంప్ కార్యాలయంలో స్వీయ జనగణన కార్యక్రమంలో వెబ్సైట్ ద్వారా ఆయన…
