ప్రస్తుత నియోజకవర్గాల పునర్విభజనే ఉత్తమం
– దీంతో దక్షిణ ఆందోళనలకు ముగింపు పలకొచ్చు – బీజేపీ జాతీయ మండలి సభ్యుడు శశిధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : జనాభా నియంత్రణ కార్యక్రమం 1976లో ఉత్తరాన అంతగా విజయవంతం కాకపోవడంతో అక్కడ జనాభా పెరుగుదల వల్ల అసమతుల్యత కారణంగా తమ లోక్సభ సీట్లను కోల్పోతామనే భయాన్ని దక్షిణ రాష్ట్రాలు వ్యక్తం…
