Tag Ravindra bharati

తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి

Ugadi Celebrations

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30 : హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన విశ్వావసు నామ ఉగాది వేడుకల (Ugadi Celebrations) కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని మాట్లాడారు. విశ్వావసు నామ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలతో పాడి పంటలతో విలసిల్లాలని, పారిశ్రామికీకరణ…