హైదరాబాద్ నుంచి కర్నాటకకు రేషన్ బియ్యం
– ఐదుగురు వ్యక్తుల ముఠాను పట్టుకున్న పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16: తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం ముఠా గుట్ట రట్టు చేశారు గచ్చిబౌలి పోలీసులు. ఈ ముఠాకు చెందిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 220 టన్నుల రేషన్ బియ్యం, 40…
