శరవేగంగా మూసీ భూసేకరణ

– న్యాయపరమైన చిక్కులు లేకుండా నిర్వహణ – అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25: మూసీ ప్రాజెక్ట్ కోసం భూ సేకరణను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అద్ది కారులను ఆదేశించారు. ల్యాండ్ పూలింగ్ పైన స్పష్టమైన విధానం రూపొందిం చుకోవాలన్నారు. మూసీ ప్రాజెక్ట్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం…
