మజ్లిస్కు కొమ్ముకాస్తున్న రంగనాథ్

- నాదర్గుల్ ఆక్రమణలపై చర్యలు తీసుకుని హైడ్రా – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 10: హైడ్రా కమిషనర్ రంగనాథ్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మరోసార్ హాట్ కామెంట్స్ చేశారు. హైకోర్టు చెప్పినా రంగనాథ్ తీరు మారడం లేదని వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో…
