రామగుండం.. అగ్నిగుండం
– ఎండల తీవ్రతతో ప్రజల బెంబేలు రామగుండం, ప్రజాతంత్ర, మే 21: రోళ్లు పగిలేలా ఎండలు తీవ్రంగా ఉండే రోహిణి కార్తెకు వారం రోజుల ముందు నుంచే ఎండలు ఉగ్రరూపం దాల్చడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతం అగ్నిగుండంగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం రామగుండంలో ఎండ తీవ్రత ప్రమాదస్థాయిలో ఉన్నట్లు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్…
