తిరుమల శ్రీవారి సేవలో రామచందర్రావు

– జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తన జన్మదినం సందర్భంగా సోమవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ…
