భవిష్యత్ సిణామాల ఎదుర్కునేందుకు యుద్దానికి సిద్ధంగా ఉండాలి

త్రివిధ దళాలకు రాజ్నాథ్ సింగ్ ఆదేశం లక్నో, సెప్టెంబర్ 5 : శాంతిని కాపాడాలంటే సాయుధ బలగాలు యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. లక్నోలో ఏర్పాటు చేసిన త్రివిధ దళాల కమాండర్ల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. రష్యా-ఉక్రెయిన్, గాజా సంక్షోభాలతోపాటు బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించాలన్నారు.…
