Tag #Raithu Aashirvada Sabha #cancelled #due to heavy rains

భారీ వర్షాలతో రైతు ఆశీర్వాద సభ రద్దు

– శిల్పకలా వేదికగా రేపు రైతు భరోసా నిర్వహణ హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, జూన్‌ 29: ‌ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ రద్దయ్యింది. వర్షాల కారణంగా సభ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో మధిరలో జరగాల్సిన సీఎం రేవంత్‌ ‌రెడ్డి సభలో మార్పులు చేశారు. ఈ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ ‌శిల్పకళా…