రూ.10వేల కోట్లతో రైల్వే కారిడార్లు

– దేశవ్యాప్తంగా రైల్వే మల్టీ ట్రాకింగ్ – రాష్ట్రంలో ఘట్కేసర్-కాజీపేట మధ్య నాలుగో లైన్ – కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు – మీడియాకు వెల్లడించిన అశ్వినీ వైష్ణవ్ న్యూదిల్లీ, సెప్టెంబర్ 9 : రైల్వే వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని…
