Tag #Purchases of Jowar #along with Maize #Ministers sub comittee

మక్కలతోపాటు జొన్న కొనుగోళ్లు

– సబ్ కమిటీ నిర్ణయాన్ని ప్రకటించిన మంత్రి తుమ్మల – ఇప్పటికే మొక్కజొన్నను కొనుగోలు చేస్తున్న రాష్ట్రం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మొక్కజొన్నతోపాటు జొన్న పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నిర్వహించిన సబ్ కమిటీ…