మోదీ అభివృద్ధి అజెండాకు ప్రజల మద్దతు
– బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ – మూడు రాష్ట్రాల్లో విజయంతో బీజేపీ సంబరాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 : అసోం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భారీగా సంబురాలు జరుపుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు కలిసి స్వీట్లు పంచుకుంటూ…
