కేంద్రం నుంచి సహకారం అందించండి

– కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి వాకిటి విజ్ఞప్తి రాజేంద్రనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : రాష్ట్రాల సమాహారమే కేంద్రం కనుక రాష్ట్రాలకు నిధులను సమానంగా పంచాలని కేంద్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ను రాష్ట్ర పశు సంవర్ధక, యువజనులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కోరారు.…
