వీబీజీ రామ్ జీపై కేంద్రానికి నిరసన లేఖ

– రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి అమలు చేయాలని ప్రతిపాదించిన వీ బీ జీ రాంజీ స్కీంపై తెలంగాణ ప్రభుత్వం తన నిరసనను అధికారికంగా తెలియజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి…
