Tag #Proposal to increase #market value #of lands #Minister Ponguleti

భూముల మార్కెట్ విలువ పెంచే ప్రతిపాదన

– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర,ఏప్రిల్ 18: భూముల మార్కెట్ విలువలను త్వరలో పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు భూముల ధరల పెంపు జరగలేదని, త్వరలో ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. చిట్‌చాట్‌లో భూముల…