ప్రభుత్వానికి తెలియకుండానే సర్కులర్ జారీ చేశారనడం హాస్యాస్పదం

పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 22 : ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు తమ సమస్యలపై నిరసనలు వ్యక్తం చేయొద్దంటూ వైస్ ఛాన్స్ లర్ ఇచ్చిన సర్క్యులర్ ను ఉపసంహరించుకోవాలంటూ ఓయూ విద్యార్థులు వారం రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీ లోపలికి వచ్చి పోలీసులు విద్యార్థులను బెదిరిస్తున్నారు. అరెస్టులు చేస్తున్నారు. భయబ్రాంతులకు…