సింగరేణి భూగర్భ గనుల ప్రైవేటీకరణ అవాస్తవం

– యాజమాన్యం స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : సింగరేణి భూగర్భ బొగ్గు గనులను ప్రైవేటుపరం చేస్తున్నట్లు వస్తున్న వార్తలను సంస్థ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ప్రైవేటీకరణ ప్రతిపాదన ఏదీ లేదని, ఇవన్నీ పూర్తిగా అవాస్తవాలని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. బాధ్యతాయుతమైన ప్రభుత్వ రంగ సంస్థగా, మైనింగ్ రంగంలో సుదీర్ఘ…
