అర్చకులు, గిరిజన అర్చకుల పాత్ర అభినందనీయం

వారి సంక్షేమానికి సంప్రదింపుల కమిటీ పూర్తి భరోసా హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22 : స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో ఆలయాల వేదికగా మంత్రోచ్ఛారణలు, ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా సకల జనులలో స్వరాష్ట్ర కాంక్షను రగిలించడంలో అర్చకులు, గిరిజన అర్చకులు నిర్వహించిన పాత్ర అభినందనీయమని ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కొనియాడింది. రాష్ట్రవ్యాప్తంగా మలి దశ ఉద్యమంలో ఆధ్యాత్మిక…
