Tag President Draupadi Murmu

మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం

భారత్‌ ‌తిరిగి విశ్వగురు స్థానాన్ని చేరుకుంటోంది.. జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 25 :  భారతీయులుగా మనందరికీ ఏకైక ఉమ్మడి గుర్తింపు అంటే మన రాజ్యాంగమే అని.. ఇది దేశ ప్రజలందరినీ ఒకే కుటుంబంగా కలుపుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.…

ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

హైదరాబాద్.ప్రజాతంత్ర,డిసెంబర్ 21:  భారత రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము  శీతాకాల విడిది , 5 రోజుల పర్యటన  ముగిసింది. భారత రాష్ట్రపతి ఈ నెల 17 న హైదరాబాదుకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి, సంక్షేమ పనులు, సాంస్కృతిక కార్యక్రమాలను రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ పర్యటన ముగించుకుని శనివారం హకింపేట విమానాశ్రయం  నుండి ప్రత్యేక…

కులాలు, భాష పేరుతో ప్రజల్ని విభజించడం దురదృష్టకరం

మొదటిసారి హైదరాబాద్‌ ‌వేదికగా ‘లోకమంథన్‌ ‌భాగ్యనగర్‌-2024’ వనవాసీ, గ్రామవాసీ, నగరవాసీ కలిస్తేనే భారతవాసీ 22న ప్రారంభించనున్న భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము 21న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుచే స్టాల్స్ ‌ప్రారంభం జాతీయ గిరిజన గౌరవ దినోత్సవంగా బిర్సా ముండా జయంతి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌ ‌రెడ్డి లోకమంథన్‌-24‌కు అన్ని వర్గాల…

28న హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి

President Draupadi Murmu

నల్సార్‌ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్న ముర్ము రాష్ట్రపతి రాకతో ఏర్పాట్లపై అధికారులతో సిఎస్‌ సవిూక్ష హైదరాబాద్‌,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌21: ఈ నెల 28వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. నల్సార్‌ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరవుతున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమావేశమై సవిూక్షించారు. ముర్ము తన…

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు

పార్లమెంటులో అధీర్‌ ‌రంజన్‌ ‌వ్యాఖ్యలపై దుమారం ఉభయ సభల్లో బిజెపి మహిళా నేతల ఆగ్రహం కాంగ్రెస్‌ ‌క్షమాపణలు చెప్పాలని మంత్రులు నిర్మల  డిమాండ్‌ ‌గందరగోళంతో ఉభయసభలు వాయిదా పార్లమెంట్‌ ‌బయట బిజెపి మహిళా నేతల ఆందోళన న్యూ దిల్లీ, జూలై 28 : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్‌ ‌నేత అధిర్‌ ‌రంజన్‌ ‌చేసిన వ్యాఖ్యలపై…

You cannot copy content of this page