మూడేళ్లు గడుస్తున్నా అమలుకాని పీఆర్సీ

– షేర్ అమౌంట్ చెల్లిస్తున్నా పనిచేయని హెల్త్కార్డులు – చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 5 డీఏలు పెండింగ్.. – సర్కార్పై డీటీఎఫ్ ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 8 : పీఆర్సీ గడువు ముగిసి మూడేళ్లు కావస్తున్నా సకాలంలో అమలు చేయకపోడంతో ఉపాధ్యాయ, ఉద్యోగు లు ఆర్థికంగా చాలా నష్టపోతున్నారని డెమోక్ర టిక్ టీచర్స్ ఫెడరేషన్(డిటిఎఫ్)…
