Tag prajatantranews

ప్ర‌త్యేక రాష్ట్రంలోనూ బీసీల‌కు జ‌రిగేది అన్యాయ‌మే!

– జ్యోతిరావు ఫూలే ఆశ‌య సాధ‌న‌కు కృషి చేద్దాం – బీసీ డిక్ల‌రేష‌న్ పేరుతో మోస‌గించిన కాంగ్రెస్‌ – అశాస్త్రీయ డేటాతో కోర్టుల్లో అభాసుపాలు – 42% ప‌ద‌వులు బీసీల‌కు ఇవ్వొచ్చుగా? – అబ‌ద్ధాల‌తో నెట్టుకొస్తున్న రేవంత్‌ – రాజ్య‌స‌భ స‌భ్యులు డా.ల‌క్ష్మ‌ణ్ విమ‌ర్శ‌ మహాత్మా జ్యోతిరావు ఫూలే  ఆశయాల సాధన కోసం ప్రతి కార్యకర్త…

మూకుమ్మ‌డి లొంగుబాటుకు మావోయిస్టులు సిద్ధం

– స‌హ‌క‌రించే ప్ర‌భుత్వం వ‌ద్ద లొంగిపోతాం – ఈసారి పీఎల్‌జీ వారోత్స‌వాలు జ‌ర‌ప‌బోము – స్పెష‌ల్ జోన‌ల్ క‌మిటీ ప్ర‌తినిధి అనంత్ లేఖ‌  తమకు ఏప్రభుత్వం సహకరిస్తే వారివద్దే లొంగిపోవడానికి తాము సిద్దంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ (ఎంఎంసి) ప్రతినిధి అనంత్‌  లేఖ విడుదలచేసారు.ఆయుధాలను వొదిలేసేందుందుకు భారత కమ్యూనిస్ట్‌ పార్టీ మావోయిస్ట్‌…

నర్సాపూర్ కాంగ్రెస్‌, బీజేపీలకు షాక్.. బీఆర్ఎస్ గూటికి కీలక నేతలు.

*కాంగ్రెస్, బీజేపీలవి దొంగ నాటకాలు..  *బీజేపీది సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు.. అది సబ్కా బక్వాస్ *రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు.. పేదల పథకాలకు ఎసరు పెట్టే కటింగ్ మాస్టర్. *-మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం   మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు షాక్ తగిలింది. రాష్ట్రంలో…

బీఆర్ ఎస్ లోకి నర్సాపూర్ కాంగ్రెస్ నేతల భారీ చేరికలు

*నర్సాపూర్ కాంగ్రెస్‌కు భారీ షాక్..బీఆర్ఎస్ గూటికి కీలక నేతలు* *స్థానిక సంస్థల్లో ఎగిరేది గులాబీ జెండాయే: మాజీ మంత్రి హరీష్ రావు* మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించి ,బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని కాంక్షిస్తూ నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక కాంగ్రెస్…

బీసీలను మోసం చేసిన రేవంత్ సర్కారే..

పరిపాలన చేతకాక అక్రమ కేసులు కాంగ్రెస్‌కు బీసీలు  బుద్ధి చెప్పాలి దిక్షా దివస్ సన్నాహాక సమావేశంలో బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ బీసీల‌ను మోసం చేసిని రేవంత్ ప్ర‌భుత్వ‌మేన‌ని మాజీ మంత్రి కేటీఆర్ విమ‌ర్శించారు.  భారత రాష్ట్ర సమితి పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, పార్టీ హనుమకొండ జిల్లా…

భార్య అవయవ దానంతో  ఐదుగురికి కొత్త జీవితం

పుట్టెడు దుఃఖంలో స్ఫూర్తిదాయకమైన నిర్ణయం.. యాద‌గిరి గుట్ట వాసి కల్లెపల్లి ఐలయ్య మానవీయత యాదగిరిగుట్ట మండలం, రామాజీపేట (పెద్ద కందుకూరు) గ్రామానికి చెందిన కల్లెపల్లి ఉపేంద్ర (43) రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడంతో, ఆమె భర్త కల్లెపల్లి ఐలయ్య తీసుకున్న ఒక నిర్ణయం ఐదుగురు రోగుల జీవితాల్లో వెలుగు నింపింది. ఈనెల‌ 16న భర్తతో…

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ కేసీఆర్ దూరదృష్టికి సజీవ సాక్ష్యం

30–40 వేల ఉద్యోగాల అవకాశాలు… పార్క్ పెండింగ్ పనులు పూర్తి చేయండి కేసీఆర్ చేసిన మహా రూపకల్పనను వృథా చేయొద్దు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్     నాటి సీఎం కేసీఆర్ దూరదృష్టికి కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌  సజీవ సాక్ష్యమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్…

కమీషన్ల కోసం కొత్త థర్మల్ ప్లాంట్లు

రేవంత్ మరో కుంభకోణం.. ఎన్టీపీసీ విద్యుత్‌ను తిరస్కరించి, ఖరీదైన ప్రాజెక్టులు ఎందుకు? వాటాల కోసమే క్యాబినెట్ సమావేశాలు త్వరలో మరిన్నిస్కాంలను బయటపెడుతాం మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవల రేవంత్ రెడ్డి చేస్తున్న దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణాన్ని బిఆర్ఎస్ పార్టీ బయటపెట్టిందని, నేడు రేవంత్ రెడ్డి మరో అతి పెద్ద పవర్…

భ‌విష్య‌త్‌పై విశ్వాసం క‌ల్పించేలా బ్రాండింగ్‌

* అంత‌ర్జాతీయ కంపెనీల పెట్టుబ‌డుల‌ను ఆకర్షించేలా ఉండాలి… * తెలంగాణ గ‌తం.. వ‌ర్త‌మానం.. భ‌విష్య‌త్‌ల‌ను ప్ర‌తిబింబించాలి * చ‌రిత్ర‌, ప్ర‌కృతి.. ప‌ర్యావ‌ర‌ణం, క‌ళ‌లు, ప్ర‌ముఖుల‌ను ప్ర‌చారంలో వినియోగించాలి * తెలంగాణ బ్రాండింగ్‌పై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి  అంత‌ర్జాతీయ సంస్థ‌ల పెట్టుబ‌డుల‌కు గ‌మ్య‌స్థానంగా హైద‌రాబాద్ నిలిచేలా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ నిల‌వాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్…