Tag Prajatantra

టీచర్‌ను సస్పెండ్‌ చేయడం ప్రభుత్వానికి తగదు..

విజయ్‌ కుమార్‌ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై పునఃసమీక్షించుకోవాలి : టీపీజేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 6 : రాష్ట్ర విద్యా శాఖలో నిర్మల్‌లో ప్రైమరీ స్కూల్‌ ప్రధానోపాధ్షాయులుగా పనిచేస్తున్న ఆరెపల్లి  విజయ్‌ కుమార్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేయడాన్ని తీప్రంగా ఖండిస్తున్నామని, ఆయ నపై  విధించిన సస్పెన్షన్‌…

భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన 5 దిగ్గజ ఫార్మా కంపెనీలు

మంత్రి శ్రీధర్ బాబు హర్షం త్వరలో పరిశ్రమల విద్యుత్ విధానం ప్రకటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీలో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి ఏడాది కాలంలో పరిశ్రమల నిర్మాణానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. రాష్ట్రంలోని ఐదు దిగ్గజ ఔషధ కంపెనీల ప్రతినిధులతో ఆయన బుధవారం…

సిఎం రేవంత్‌ ‌పదవి ఊడడం ఖాయం..

today breaking news, telugu short news

అధికారులు ఆయ‌న‌ ఆడించినట్లు ఆడితే చర్యలు త‌ప్ప‌వు. వొచ్చేది మళ్లీ మా ప్రభుత్వమే బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌ ఈ ‌ప్రభుత్వం అశాశ్వతం..మేమే శాశ్వతం.. మళ్లీ వొచ్చేది మా ప్రభుత్వమే.. అధికారులు వొళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని పని చేయాలి. సిఎం రేవంత్‌ ‌పదవి ఊడడం ఖాయం. ఆయన ఆడించినట్లు ఆడితే తరువాత మూల్యం చెల్లించుకోక‌…

ఫార్మా మాఫియాను కూల్చాకే పేదల ఇళ్లు కూల్చండి

సీనియర్‌ ‌పాత్రికేయులు పాశం యాదగిరి జనాభాకు హాని కలిగించే విదంగా ప్రభుత్వ చర్యలు ఆప్‌ ‌తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ ‌డాక్టర్‌ ‌దిడ్డి సుధాకర్‌ ‌హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 06 : ‌మూసీని అత్యంత కలుషితమైన నదులలో ఒకటిగా మార్చిన ఫార్మా మాఫియాను కూల్చి, అనంతరం పునరావాసం కల్పించి పేదల ఇళ్ళు కూల్చని సీనియర్‌ ‌పాత్రికేయులు పాశం…

‌ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి: మాజీ మంత్రి హరీష్‌ ‌రావు

గురుకులాల్లో వరుస ఫుడ్‌ ‌పాయిజన్‌ ‌ఘటనలపై ఆగ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 6 : ‌గురుకుల హాస్టళ్లలో వరుసగా ఫుడ్‌ ‌పాయిజన్‌ ‌ఘటనలు చోటుచేసుకున్న ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడంలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు మండిపడ్డారు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు హాస్పిటల్‌ ‌పాలైన ఘటన…

తెలంగాణ స్పోర్టస్ అథారిటీ ఆధ్వర్యంలో క్రీడ సమీక్ష సమావేశం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 06: ‌నూతన క్రీడవిధాన రూపకల్పన, స్పోర్టస్ ‌హబ్‌,‌సీఎం కప్‌ ‌మరియు ఇతర అంశాలపై తెలంగాణ స్పోర్టస్ అథారిటీ బుధవారం గచ్చిబౌలి స్టేడియంలో సమీక్ష సమావేశం నిర్వహి ంచింది. ఈ సమావేశం లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్‌ ‌రంజన్‌, ‌పీసీసీ అధ్యక్షులు,తెలంగాణ కరాటే అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌, ‌స్పోర్టస్ అథారిటీ…

స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

విద్యార్థుల‌కు చదువుతో పాటు స్కిల్ ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పేర్క‌న్నారు. అందుకే విద్యార్థి, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామ‌ని, టాటా ఇన్‌స్టిట్యూట్ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తున్నామ‌ని తెలిపారు. సాంకేతిక నైపుణ్యంతో పాటు ప్రభుత్వం ఉద్యోగ భద్రతను కల్పిస్తోంద‌ని, చదువుతో పాటు విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాల‌ని…

ఇది రైతు ప్రభుత్వం కాదు, రాబంధుల ప్రభుత్వం

ధాన్యం కొనుగోళ్ల‌లో ప్ర‌భుత్వం విఫ‌లం రేవంత్‌రెడ్డి, మంత్రులు.. ఒక్క కొనుగోలు కేంద్రానికైనా వెళ్లారా..? 91లక్షల మెట్రిక్‌ ‌టన్నుల వడ్లు కొంటామన్న  మంత్రి ఉత్తమ్‌ ‌చెప్పినవన్నీ ఉత్తయే… రాఘవపూర్ ‌ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన హరీష్‌రావు  ‌ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ, చేతలు మాత్రం గడప దాటడం లేదనీ, ప్రభుత్వం నిర్లక్ష్యంతో  వొడ్లు పండించిన…

వనరుల సమీకరణ పై దృష్టి సారించాలి

నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్య సాధనకు చేరుకోవాలి   సమృద్ధిగా ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచాలి   రెవిన్యూ మొబిలైజేషన్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్ 06:  ప్రజలపై భారం మోపకుండా వనరుల సమీకరణ పై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సూచించారు. బుధవారం…