Tag Prajatantra

రోడ్డు ప్రమాదం లో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ మృతి 

తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు…   సిద్దిపేట కు చెందిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ పరందాములు (పెద్దకోడూరు) వెంకటేశ్వర్లు (గాడి చెర్ల పల్లి) రోడ్డు ప్రమాదం లో మృతి చెందగా మృతి పట్ల మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.. తన సంతాపాన్ని…

ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిసి ఆహ్వానించిన మంత్రి పొన్నం

పొన్నం బృందానికి కేసీఆర్‌ లంచ్‌ ఆతిథ్యం? అభివృద్ధిలో అన్ని పార్టీలు కలిసొచ్చేందుకే ప్రత్యేక కలిసి ఆహ్వానాలు ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదు: మంత్రి పొన్నం పొన్నం బృందానికి స్వాగతం, వీడ్కోలు పలికిన మాజీ ఎంపి సంతోష్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7: తెలంగాణలో బిఆర్‌ఎస్‌ పార్టీ, అధికార కాంగ్రెస్‌ పార్టీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే…

పోరాటమే ఊపిరిగా ముందుకు సాగుతా..

తెలంగాణను అగ్రభాగానా నిలుపుతా ఎక్స్‌ వేదికగా సిఎం రేవంత్‌ ఆసక్తికర పోస్ట్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌7 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్గో బీఆర్‌ఎస్‌ ఓడిపోయాక, కాంగ్రెస్‌ గెలవడం.. ఆపై రేవంత్‌ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం ఏడాది పూర్తి చేసుకుంది. రేవంత్‌ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ కొలువు తీరింది. ఈ సందర్భంగా మాజీ ప్రధాని జవహార్‌ లాల్‌…

అనేక ఆటుపోట్ల మధ్య కాంగ్రెస్‌ ఏడాది పాలన పూర్తి

 (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) అనేక ఆటుపోట్లమధ్య కాంగ్రెస్‌ ఏడాదిపాలనను పూర్తిచేసుకుంది. ఈ ఏడాదిలో స్వీయ, ప్రతిపక్షపార్టీల సహాయనిరాకరణ, అసమ్మతి సెగలు, నిరసనలు, సవాళ్ళు, ఛార్జిషీట్లనెన్నిటినో ఈ ప్రభుత్వం ఎదుర్కుని ధైర్యంగా నిలబడిరది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజా అభ్యున్నతి, రాష్ట్ర ప్రగతిపైనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. అధికారంలోకి రావడానికి ఎంత శ్రమించాల్సి…

ప్రజాపాలన కాదు.. నిర్బంధ పాలన

కాంగ్రెస్‌ అంటేనే ఏమార్చడం పచ్చటి పొలాల్లో చిచ్చుపెడుతున్న రేవంత్‌  మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర,డిసెంబర్‌7: కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే ఏమార్చడం, మోసం చేయడమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. నాడు ఫార్మా సిటీ అన్నారు, నేడు మాట మార్చి పచ్చటి పొలాల్లో చిచ్చు బెడుతున్నారని విమర్శించారు. గిరిజనుల బిడ్డలను జ్కెళ్ల…

మీ పోరాటానికి అండగా ఉంటాం

ప్రభుత్వం వేధింపులను మానుకోవాలి బాధితుల డిమాండ్లను పరిష్కరించాలి లగచర్ల బాధితుల పక్షాన బీఆర్‌ఎస్‌ పోరాటం అసెంబ్లీ సమావేశాల్లో లగచర్ల అంశం లేవనెత్తుతాం భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కేటీఆర్‌ను కలిసిన లగచర్ల భూసేకరణ బాధితులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌7: వికారాబాద్‌ జిల్లాలోని లగచర్ల భూసేకరణ బాధితులు భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌…

ప్రధాని మోదీని హత్య చేస్తామని బెదిరింపులు

అప్రమత్తమైన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం న్యూదిల్లీ, డిసెంబర్‌7 : ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేస్తామని ఒక బెదిరింపు సందేశం వాట్సాప్‌ ద్వారా ముంబై పోలీసులకు శనివారం అందింది. ట్రాఫిక్‌ పోలీస్‌ హెల్ప్‌ లైన్‌ కు పంపిన ఆ మెసేజ్‌ లో మోదీని లక్ష్యంగా చేసుకుని ఇద్దరు ఐఎస్‌ ఐ ఏజెంట్లు బాంబు పేలుళ్లకు కుట్ర…

చరిత్ర పేజీలో నల్లగొండ జిల్లా పేరు రెపరెపలాడుతుంది

నల్లగొండలో అడుగు పెడితే ఆనాటి సాయుధపోరాటమే గుర్తుకు వస్తుంది.  యాదాద్రి ధర్మల్‌ పవర్‌ప్లాంట్‌ను జాతికి అంకితం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి  నల్లగొండలో నూతన మెడికల్‌ కాలేజీ భవనం ప్రారంభం   బ్రాహ్మణ వెల్లంల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కెనాల్‌ ప్రారంభం   పలు అభివృద్ధి పథకాలు, శంఖుస్ధాపనలు చేసిన సీఎం  ఏడాది ప్రజాపాలన విజయవంతం   మిగిలిన…

పార్లమెంట్‌ సమావేశాలు.. రాజకీయ సందేశాల కోసమేనా ..!?

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే ముగిసిపోతాయా? గత దశాబ్ద కాలంగా ఏకపక్షంగానే సాగుతున్న సభా కార్యకలాపాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట? అధికారం రాగానే మరో మాట. రాజకీయ పార్టీలు అన్నీ ఒకేలా వ్యవహరిస్తాయి.  ఇది వాటి సహజ స్వభావం. పార్లమెంట్‌ సమావేశాలు అందుకు ఉదాహరణ. పార్లమెంట్‌ ని స్తంభింపజేయడం ప్రజాస్వామ్య రూపమేనని…