Tag Prajatantra

24వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు

వివిధ శాఖల అధికారులతో స్పీకర్‌ ‌  సమీక్ష బడ్జెట్‌ ‌ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు ఇప్పటికే బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి భట్టి వరుస సమీక్షలు బిఆర్‌ఎస్‌ ‌నేతలు భ్రమల నుంచి బయట పడాలన్న మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాలు ప్రారంభమయ్యే…

సిఎం రేవంత్‌ ‌బండారం బట్టబయలు

మెగా కంపెనీకే 11వందల కోట్ల కాంట్రాక్ట్ ‌పనులు బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ ‌రెడ్డి విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11: కేంద్ర ప్రభుత్వం అమృత్‌ ‌పథకం ద్వారా రాష్టాన్రికి వచ్చిన రూ. 3 వేల కోట్ల నిధులకు చీకటి టెండర్లు కోడ్‌ ‌చేసి కుంభకోణం చేశారని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రెస్‌…

సంక్షేమ హాస్టల్‌లో ఎలుకల స్వైర విహారం

12 మంది బాలికలను కరిచిన ఎలుకలు మెదక్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రతి రోజు ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. నిన్న మొన్నటి వరకు అల్పాహారంలో బల్లులు, కలుషితం ఆహారం తిని అస్వస్థతకు గురవడం చూశాం. ఇప్పుడు తాజా మరో అంశం వెలుగులోకి వచ్చింది. మెదక్‌ ‌జిల్లాలోని…

బురదచల్లడం ఆపి ఓటమిని సమీక్షించుకోండి

విమర్శలతో నిజాలను కప్పిపుచ్చలేరు బిఆర్‌ఎస్‌పై మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 11 : బీఆర్‌ఎస్‌ ‌నేతలు తమపై బురద చల్లడం ఆపి ఓటమిని సవి•క్షించు కోవాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు సూచించారు. అధికారం కోల్పోయి ఏడు నెలలైనా బీఆర్‌ఎస్‌ ‌పెద్దలు ఇప్పటికీ భ్రమాలోకం నుంచి బయటకు రాలేకపోతున్నారని విమర్శించారు. అసెంబ్లీ, లోక్‌…

భారత్‌- ‌చైనా సరిహద్దులో అక్రమంగా బంగారం రవాణా

లద్దాఖ్‌, ‌జూలై10:  భారత్‌- ‌చైనా సరిహద్దులో అక్రమంగా రవాణా చేస్తున్న 108 కిలోల బంగారాన్ని భద్రతాదళం స్వాధీనం చేసుకొంది. ముగ్గురు వ్యక్తులను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటన తూర్పు లద్దాఖ్‌లో చోటు చేసుకొంది. ఈనెల 9న తూర్పు లద్దాఖ్‌లో ఇండో- టిబెటన్‌ ‌బార్డర్‌ ‌పోలీసు  బలగాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్మగ్లింగ్‌ ‌గురించి సమాచారం…

జర్నలిస్టులపైనా మీ ప్రతాపం…

ఓయూ ఘటనలపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు  బిఆర్‌ఎస్‌ ‌నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ ‌రావు ప్రకటించారు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ…

మహిళను కిడ్నాప్‌ ‌చేసిన కేసు

న్యూదిల్లీ,జూలై10: మహిళను కిడ్నాప్‌ ‌చేసిన కేసులో ప్రజల్వ్ ‌రేవణ్ణ  తల్లి భవానీ రేవణ్ణ కు సుప్రీంకోర్టు బుధవారంనాడు నోటీసులు పంపింది. భవానీ రేవణ్ణ కు హైకోర్టు ముందస్తు బెయిల్‌ ‌మంజూరు చేయడాన్ని కర్ణాటక ’సిట్‌’ ‌సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై జస్టిస్‌ ‌సూర్యకాంత్‌, ‌జస్టిస్‌ ఉజ్జల్‌ ‌భూయాన్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ…

‌రహదారుల విస్తరణకు అధిక ప్రాధాన్యం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : జాతీయ రహదారులకు భూ సేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి కలెక్టర్లకు సూచించారు. నిబంధనల ప్రకారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత రైతులకు దక్కేలా చూడాలని అన్నారు. తెలంగాణలో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్‌ ‌హెచ్‌ఏఐ  ‌పరిధిలో రహదారుల నిర్మాణానికి…

యూపిలో ఘోర రోడ్డు ప్రమాదం…

18మంది దుర్మరణం పాల ట్యాంకర్‌ను ఢీకొన్న ప్రైవేట్‌ ‌బస్సు లక్నో,జూలై10: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉన్నావ్‌ ‌జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై స్లీపర్‌ ‌బస్సు, పాల ట్యాంకర్‌ను ఢీకొనడంతో 18 మంది మృతి చెందగా, 19 మందికి గాయా లైనట్లు పోలీసులు తెలిపారు. ఉన్నావ్‌ ‌జిల్లా బంగార్‌మౌ ప్రాంతంలోని జోజికోట్‌ ‌గ్రామ…