Tag Prajatantra

అజిత్‌ ‌పవార్‌కు గట్టి ఎదురుదెబ్బ

నలుగురు ఎన్సీపి నేతలు పార్టీకి గుడ్‌బై అనేకులు మళ్లీ పవార్‌ ‌గూటికి చేరేందుకు యత్నం ముంబయి,జూలై17: మరికొద్ది మాసాల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నవేళ.. అజిత్‌ ‌పవార్‌ ‌సారథ్యంలో ఎన్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు పింప్రీ చించ్వాద్‌ ‌యూనిట్‌ ‌చీఫ్‌ అజిత్‌ ‌గవాహనేతోపాటు యష్‌ ‌సానే, రాహుల్‌…

కేజ్రీవాల్‌ ‌బెయిల్‌ ‌పిటిషన్లపై తీర్పు రిజర్వ్

న్యూదిల్లీ,జూలై17(ఆర్‌ఎన్‌ఎ): ‌మధ్యంతర బెయిల్‌, ‌సిబిఐ అరెస్ట్‌ను సవాలు చేస్తూ దాఖలైన కేజ్రీవాల్‌ ‌పిటిషన్‌లపై దిల్లీ హైకోర్టు బుధవారం తీర్పు రిజర్వ్ ‌చేసింది. సిబిఐ అరెస్ట్‌ను సవాలు చేయడమే కాకుండా, ఈ కేసులో బెయిల్‌ ‌జారీ చేయాలని కేజ్రీవాల్‌ ‌తరపు న్యాయవాది కోర్టును కోరారు. మొహరం సందర్భంగా సెలవు అయినప్పటికీ.. ఇరు పక్షాల వాదనలను విన్న జస్టిస్‌…

Paris Olympics 2024 ప్యారిస్‌ ఒలంపిక్స్‌లో భారత్‌ సత్తా చాటగలదా..!

రానున్న రెండు వారాల్లో జరుగనున్న బహుళ క్రీడా ఈవెంట్‌గా పారిస్‌ సమ్మర్‌ ఒలంపిక్స్‌-2024 కోసం భారత క్రీడాకారులు, క్రీడాభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఒలంరిక్‌ క్రీడల్ని సమ్మర్‌(వేసవి), వింటర్‌(శీతాకాల) ఒలంపిక్స్‌గా పోటీలను నిర్వహించడం అనాదిగా జరుగుతున్నది. పారిస్‌లో నిర్వహించనున్న సమ్మర్‌ ఒలంపిక్‌-2024 కోసం ప్రపంచ క్రీడాకారులు, క్రీడాభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. జూలై…

బీఆర్‌ఎస్‌ను బలహీనం చేస్తే బీజేపీ బలోపేతం!

ఫిరాయింపులను ప్రోత్సహించడం కాంగ్రెస్‌  వ్యూహాత్మక తప్పిదమే.. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ రాజకీయంగా వ్యూహాత్మకంగా తప్పటడుగులు వేస్తోందా? అంటే నిజమేననిపిస్తుంది. సొంతంగా మెజార్టీ ఉంది. అయినా బీఆర్‌ఎస్‌ నుంచి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నంత కాలం బాగానే ఉంటుంది. ఇల్లలకనే పండుగకాదు. ముందుంది మొసళ్ల పండుగ. బీఆర్‌ఎస్‌…

సమస్యల సుడిగుండంలో కాకతీయ విద్యార్థుల చదువులు…!?

విశ్వవిద్యాలయాలు భావి భారత పౌరులను ఉన్నంతగా తీర్చిదిద్దే కేంద్రాలు సమాజంలోని అభివృద్ధికర మార్పులకు పురుడు పోసే ప్రదేశాలు!   అవినీతి అరాచకత్వం మూఢనమ్మకాలు బాల్య వివాహాలు వంటి సాంఘిక రుగ్మతలను ఓడిరచేసే శిక్షణ కేంద్రాలు. ఇటువంటి నేపథ్యం కలిగిన విశ్వవిద్యాలయాలు ఆ విద్యాలయ విద్యార్థులు నేడు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. సమాజ మార్పు కోసం సత్యశోధన…

డిజిటల్‌ ‌యుగంలో నైపుణ్యాల యువత!

డిజిటల్‌ ‌యుగంలో యువత ముందంజలో ఉన్నారు. సమకాలీన సవాళ్లకు వినూత్న పరిష్కారాలను అందజేస్తున్నారు. శాంతి నిర్మాణం, సంఘర్షణల పరిష్కారంలో కూడా యువకులు కీలక పాత్రపోషిస్తున్నారు. రేపటి ప్రపంచానికి నైపుణ్యాలతో కూడిన యువత  అత్యంతావశ్యకం. ఇటువంటి యువత భవిష్యత్‌ ‌నాయకులుగా ఎదిగేందుకు విద్యా సంబంధమైన జ్ఞానాన్ని అందించడమే కాకుండా వృత్తి పరమైన సాంకేతిక నైపుణ్యాలను అందించే విద్యా…

మాజీ మావోయిస్టు నేత మహమ్మద్‌ హుస్సేన్‌ విడుదలకు కృషి చేద్దాం..

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరిస్తామని, పౌరహక్కులకు పూర్తిభరోసా ఉంటుందని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ప్రజాసంఘాలపై, ఆలోచనపరులపై, అక్రమంగా బనాయించిన కేసులను సమీక్షించి ఎత్తివేస్తామన్నారు. ఈ విషయంలో మానవ హక్కుల వేదిక, ఒక వివరమైన నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి, హోంశాఖకు అందజేసింది. ఎలక్షన్‌ కోడ్‌ ముగిసిన వెంటనే కేసులు…

డ్రగ్స్ ‌నిందితుల్లో రకుల్‌ ‌ప్రీత్‌ ‌సోదరుడు

అమన్‌ ‌ప్రీత్‌ ‌సింగ్‌ ‌సహా ఐదుగురి అరెస్ట్ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఆపరేషన్‌లో ఐదుగుర్ని అరెస్ట్ ‌చేసి, వారి వద్ద నుంచి డ్రగ్స్ ‌సీజ్‌ ‌చేయడంతో పాటు నటి రకుల్‌ ‌ప్రీత్‌ ‌సింగ్‌ ‌సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ ‌తీసుకున్న వారిని సైతం పోలీసులు అదుపులోకి…

ఏఐసీసీ డైరెక్షన్‌ ‌మేరకే చేరికలు

ఫిరాయింపులకు వ్యతిరేకమైనా అనివార్యం దళితులకు వ్యతిరేకంగా మోదీ, కేసీఆర్‌ ‌కుట్రలు మాజీ ఎంపి, కాంగ్రెస్‌ ‌నేత మధుయాష్కీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : ఏఐసీసీ డైరెక్షన్‌ ‌మేరకే చేరికలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత మధుయాష్కీగౌడ్‌ అన్నారు. పార్టీ ఫిరాయింపులకు పార్టీ వ్యతిరేకమైనా తెలంగాణలో అనివార్య మైందని తెలిపారు. కేంద్రంలో అధికారంలోకి వస్తాం అనుకున్నామని…