మౌన విజయం
గతిని మతిని మార్చు గరిమ పాటవములు జీవి బుద్ధిజీవి చేవచాలు ఓడి గెలుపు కొరకు వాడు మౌని యగును జనులు తోడు నిలువ జయం కలుగు… శాంతి వినయం విశ్వమానవాళికి లాభశుభములు జీవ ఫలములు – రేడియమ్ 9291527757
గతిని మతిని మార్చు గరిమ పాటవములు జీవి బుద్ధిజీవి చేవచాలు ఓడి గెలుపు కొరకు వాడు మౌని యగును జనులు తోడు నిలువ జయం కలుగు… శాంతి వినయం విశ్వమానవాళికి లాభశుభములు జీవ ఫలములు – రేడియమ్ 9291527757

చికెన్ తక్కువగా తినాలి … కోళ్ల ఫారాలను శానిటైజ్ చేయాలని ఆదేశాలు.. ఆంధ్రప్రదేశ్ నుంచి వొచ్చే వాహనాల తనిఖీలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి12 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి మరణిస్తుందడంతో తెలంగాణ అధికారులు అలెర్ట్ అయ్యారు. తెలంగాణ ప్రజలు చికెన్ తక్కువగా తినాలని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే తెలంగాణలో…

సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ)లుగా నియామకం నెలకు రూ.నెలకు రూ.31,030 చొప్పున చెల్లించనున్న సర్కారు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డీఎస్సీ 2008లో నష్టపోయిన బాధితులకు మరోవారంలో కొలువులు దక్కనున్నాయి. డీఎస్సీ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అసలు సంగతేమంటే.. డీఎస్సీ-2008లో నష్టపోయిన మొత్తం 1,399 మంది అభ్యర్ధులకు…

•ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు.. •ఎస్సీ వర్గీకరణ లక్ష్యాన్ని అందరికీ వివరించాలి •ఎస్సీ ఎమ్మెల్సీలకు మంత్రి దామోదర సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: అణచివేతకు గురైన కులాల్లోని అసమా నతలను రూపుమాపేందుకే ఎస్సీ వర్గీకరణ అని ఆరోగ్య శాఖ మంత్రి దామో దర రాజనర్సింహ అన్నారు. వర్గీకరణ అనేది ఏ కులానికో, వర్గానికో వ్యతిరేకం…

కార్మికుల సేవలను ప్రభుత్వం గుర్తిస్తుంది… టిజెఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరామ్ హైదరాబాద్,ప్రజాతంత్ర,ఫిబ్రవరి12:జీహెచ్ఎంసీ కార్మికుల సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ జనసమితి మద్దతు ఇచ్చిన ఐఎన్టీయూసీ అనుబంధ మునిసిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సరూర్నగర్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో జరిగిన జీహెచ్ఎంసీ ఉద్యోగులు,…

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు అవమానకరం మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 : కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం, 41శాతం రాష్ట్రలకు ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సెస్సులు, సర్ చార్జీలు విధించడం వల్ల రాష్ట్రాలకు వొచ్చే…

సోమరులను తయారు చేస్తున్న ఉచితాలు.. •కష్టపడకుండానే డబ్బులు వొస్తే.. పనిచేస్తారా? •రాజకీయ పార్టీల ఉచిత హామీలపై ‘సుప్రీమ్’ కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ, ఫిబ్రవరి12 (ఆర్ఎన్ఎ): ఉచిత పథకాలతో ప్రజల్లో కష్టపడే తత్వం పోతోందని, వారు పనులకు దూరంగా ఉంటున్నారని, రాజకీయ పార్టీల ఉచిత పథకాలను ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో ఆయా…

తీవ్రంగా వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు ఏకగ్రీవాల పేరుతో దందాలను అరికట్టాలన్న ఈసీ రాజకీయ పార్టీలతో భేటీలో కుదరని ఏకాభిప్రాయం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి12: స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను కల్పిత అభ్యర్థిగా పెట్టాలా వద్దా? అనే అంశం రాజకీయ పార్టీల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కాంగ్రెస్ పార్టీ ఈ పద్ధతిని వ్యతిరేకించగా బిఆర్ఎస్ పార్టీ స్వాగతి…

విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో ఓబిసిలకు 42 శాతం రిజర్వేషన్ జనాభా వివరాల నమోదుకు మరోసారి అవకాశం.. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు మరోసారి కులగణన సర్వే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 : ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ…