నదీ జలాల వివాదాలు ఇరు రాష్ట్రాలకు ముప్పే!

ఎగువ రాష్ట్రాల జల దోపిడీ పక్కకు పోయింది! ఆల్మట్టి నిండితే గాని కిందకు వరద రావడం లేదు. ఎప్పుడైనా బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ – 2 తీర్పు నోటిఫై జరిగితే కృష్ణలో 285 టియంసిలు ఎగువ రాష్ట్రాలకు పోతాయి! కెసిఆర్ రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదం పెంచి…